జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మంగళగిరిలో ఓటు వేశారు.



భార్య అన్నాలెజినోవాతో కలిసి వచ్చి ఓటు వేశారు.



ఓటు వేయడం బాధ్యతని అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.



పవన్ చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు



తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఓటు వేసి వెళ్లిపోయిన పవన్



ఒకానొక దశలో పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లిన అభిమానలు



అభిమానులను, మీడియాను వారించి పోలింగ్ బూత్‌ నుంచి వెళ్లిపోమన్న పవన్ కల్యాణ్



Source: Twitter



Thanks for Reading. UP NEXT

వైసీపీ 2024 మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ ఇదే

View next story