సామాజిక భద్రత పేరుతో వైసీపీ మేనిఫెస్టో 2024
పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా పథకాలు ప్రకటన
2028 నుంచి రూ. 250 చొప్పున సామాజిక పింఛన్లు దశల వారీగా పెంపు
వైఎస్ఆర్ చేయూత కింద లక్ష యాభైవేల రూపాయలు
వైఎస్ఆర్ కాపు నేస్తం- 1.20,000
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం- 1,05000
జగనన్న అమ్మఒడి - 17,000
రైతుభరోసా 13500 నుంచి 16000కు పెంపు
అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణం
మత్య్సకార భరోసా- లక్ష రూపాయల వరకు పెంపు
వాహన మిత్ర - లక్ష వరకు పెంపు
లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపు
డ్రైవర్లకు అర్థరూపాయికే వాహన రుణాలు ఇప్పిస్తాం
డ్రైవర్లు ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా
Thanks for Reading.
UP NEXT
రెండున్నర రెట్లు పెరిగిన బొత్స ఫ్యామిలీ ఆస్తులు
View next story