గోపీచంద్ 'భీమా' ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది తెలుసుకోండి.

తెలంగాణ (నైజాం) థియేట్రికల్ హక్కుల్ని రూ. 4.5 కోట్లకు అమ్మారని తెలిసింది. 

సీడెడ్ రైట్స్ రూ. 1.5 కోట్లకు ఇచ్చారట. 

ఆంధ్ర ఏరియాలను రూ. 4.5 కోట్లకు విక్రయించారు. 

ఏపీ, తెలంగాణ రైట్స్ ద్వారా నిర్మాతకు తొమ్మిదిన్నర కోట్లు వచ్చాయి.

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ ద్వారా సుమారు రూ. 2 కోట్లు వచ్చాయని టాక్. 

'భీమా' టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 11.30 కోట్లు

'భీమా' బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 12 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయాలి.

Thanks for Reading. UP NEXT

ఫ్రెండ్ సంగీత్ పార్టీకి ఈ శారీస్ కడితే సూపరంతే

View next story