నిఫ్టీ అర పాయింటు పెరిగి 19,674 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ అర పాయింటు పెరిగి 19,674 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిసింది.
ABP Desam

సెన్సెక్స్‌ 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 154 పాయింట్ల లాభంతో 44,766 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ బ్యాంక్‌ 154 పాయింట్ల లాభంతో 44,766 వద్ద ముగిసింది.



బజాజ్‌ ఫైనాన్స్‌ (4.49%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (1.97%), టాటా కన్జూమర్‌ (3.17%), అపోలో హాస్పిటల్స్‌ (1.96%), కోల్‌ ఇండియా (1.76%) షేర్లు లాభపడ్డాయి.
ABP Desam

బజాజ్‌ ఫైనాన్స్‌ (4.49%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (1.97%), టాటా కన్జూమర్‌ (3.17%), అపోలో హాస్పిటల్స్‌ (1.96%), కోల్‌ ఇండియా (1.76%) షేర్లు లాభపడ్డాయి.



ABP Desam

హిందాల్కో (2.06%), ఎస్బీఐ లైఫ్‌ (1.77%), ఇన్ఫీ (1.39%), హీరోమోటో (1.63%), ఎం అండ్‌ ఎం (1.25%) షేర్లు నష్టపోయాయి.



ABP Desam

డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది.



ABP Desam

బంగారం 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

కిలో వెండి రూ.75,800 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,560 వద్ద ఉంది.



ABP Desam

బిట్ కాయిన్ ₹ 21,69,446 వద్ద ఉంది.