నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 19,674 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 19,674 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగింది.
ABP Desam

సెన్సెక్స్‌ 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద ముగింది.



నిఫ్టీ బ్యాంక్‌ 11 పాయింట్ల నష్టంతో 44,612 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ బ్యాంక్‌ 11 పాయింట్ల నష్టంతో 44,612 వద్ద ముగిసింది.



ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.12%), ఎం అండ్‌ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి.
ABP Desam

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.12%), ఎం అండ్‌ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి.



ABP Desam

డాక్టర్‌ రెడ్డీస్‌ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్‌ (1.83%), సిప్లా (1.66%), బజాజ్‌ ఆటో (1.58%) షేర్లు నష్టపోయాయి.



ABP Desam

డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.94 వద్ద స్థిరపడింది.



ABP Desam

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.59,840 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

కిలో వెండి రూ.1000 పెరిగి రూ.75,500 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.24,640 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.25 శాతం తగ్గి రూ.22.08 లక్షల వద్ద కొనసాగుతోంది.