నిఫ్టీ 231 పాయింట్లు తగ్గి 19,901 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ 231 పాయింట్లు తగ్గి 19,901 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌  796 పాయింట్లు పతనమై 66,800 వద్ద క్లోజైంది.
ABP Desam

సెన్సెక్స్‌ 796 పాయింట్లు పతనమై 66,800 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 595 పాయింట్ల నష్టంతో 45,384 వద్ద స్థిరపడింది.
ABP Desam

నిఫ్టీ బ్యాంక్‌ 595 పాయింట్ల నష్టంతో 45,384 వద్ద స్థిరపడింది.



పవర్‌ గ్రిడ్‌ (2.35%), కోల్‌ ఇండియా (1.12%), ఓఎన్జీసీ (0.75%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.57%), సన్‌ ఫార్మా (0.44%) షేర్లు లాభపడ్డాయి.
ABP Desam

పవర్‌ గ్రిడ్‌ (2.35%), కోల్‌ ఇండియా (1.12%), ఓఎన్జీసీ (0.75%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.57%), సన్‌ ఫార్మా (0.44%) షేర్లు లాభపడ్డాయి.



ABP Desam

హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు (3.87%), జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ (2.70%), రిలయన్స్‌ (2.29%), బీపీసీఎల్‌ (2.07%), అల్ట్రాటెక్‌ సెమ్‌ (2.06%) షేర్లు నష్టపోయాయి.



ABP Desam

డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 83.08 వద్ద స్థిరపడింది.



ABP Desam

బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.60,230 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

కిలో వెండి రూ.300 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.25,050 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.75 శాతం పెరిగి రూ.22.52 లక్షల వద్ద కొనసాగుతోంది.