నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 19,689 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 19,689 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిసింది.
ABP Desam

సెన్సెక్స్‌ 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 473 పాయింట్లు ఎగిసి 44,360 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ బ్యాంక్‌ 473 పాయింట్లు ఎగిసి 44,360 వద్ద ముగిసింది.



కోల్‌ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్‌ (3.54%), భారతీ ఎయిర్‌టెల్‌ (2.54%), కొటక్‌ బ్యాంక్‌ (2.34%), హిందాల్కో  (2.38%)షేర్లు లాభపడ్డాయి.
ABP Desam

కోల్‌ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్‌ (3.54%), భారతీ ఎయిర్‌టెల్‌ (2.54%), కొటక్‌ బ్యాంక్‌ (2.34%), హిందాల్కో (2.38%)షేర్లు లాభపడ్డాయి.



ABP Desam

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (0.70%), సిప్లా (0.50%), టీసీఎస్‌ (0.24%), డాక్టర్‌ రెడ్డీస్‌ (0.16%), టైటాన్‌ (0.05%) నష్టపోయాయి.



ABP Desam

డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది.



ABP Desam

బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.58,530 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది.



ABP Desam

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 పెరిగి రూ.23,760 వద్ద కొనసాగుతోంది.



బిట్ కాయిన్ ₹ 23,00,171వద్ద ఉంది.