ABP Desam


చాణక్య నీతి: మనిషివా పశువ్వా అని అందుకే అంటారు


ABP Desam


మనిషి-పశువు ఒకే ఒక్క విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లో సేమ్ టు సేమ్ అని బోధించాడు ఆచార్య చాణక్యుడు. ఈ శ్లోకం ద్వారా ఆ విషయం వివరించాడు...


ABP Desam


ఆహారనిద్రా భయ మైథునాని నమాని చైతాని నృణాం పశూనామ్
జ్ఞానే నరామామధికో విశేషో జ్ఞానేన హీనా పశుభిః సమానాః


ABP Desam


మనుషులు తింటారు పశువులు తింటాయి


ABP Desam


మనిషి నిద్రపోతాడు పశువులు నిద్రపోతాయి


ABP Desam


సంభోగం ద్వారా సంతానోత్పత్తి కూడా ఇద్దరూ చేస్తారు


ABP Desam


మనిషిలోనూ భయం ఉంటుంది..పశువు కూడా భయపడుతుంది


ABP Desam


కానీ...మనిషి-పశువుకి మధ్య ఉన్న వ్యత్యాసం జ్ఞానం మాత్రమే


ABP Desam


మంచి చెడుల వల్ల వచ్చిన విచక్షణా జ్ఞానం..విద్య వలన వచ్చిన జ్ఞానం మనుషులకు మాత్రమే ఉంటుంది



అందుకే జ్ఞానం లేనివారిని మనిషివా పశువువా అంటారు
Images Credit: Pinterest