మొక్కజొన్న సిరప్, చక్కెర ఎక్కువగా ఉండే పండ్లు తినకూడదు. క్యాన్డ్ ఫ్రూట్స్ లో ప్రిజర్వేటివ్స్ పుష్కలంగా ఉంటాయి.



క్యాండిల రుచి కలిగిన వాటిని తినకూడదు. తిమ్మిరి బిళ్ళలు వంటి వాటిని అసలు తినకూడదు. ఇవఈ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.



పండ్ల రసాలు మంచి ఎంపిక కాదు. వీటిలో ఫైబర్ లోపిస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణంఅయ్యే కార్బోహైడ్రేట్.



పండ్లతో చేసిన స్మూతీస్



పెరుగుతో పండ్లు కలుపుకుని తీసుకోకూడదు. రక్తంలో చక్కెర అధికంగా పెంచుతాయి.



ఫ్రీజ్ చేసిన పండ్లకి దూరంగా ఉండాలి.



పైనాపిల్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే మధుమేహులు తినకూడదు.



ఒక మామిడి కాయలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మధుమేహుల్లో వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతుంది.



లిచీ పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది.