Image Source: ABP Gallery

ఇండియాలో ఫస్ట్ బెంజ్ కొన్నదెవరో తెలుసా?

Image Source: ABP Gallery

లగ్జరీ ఫీచర్ల కారణంగా మెర్సిడెస్ బెంజ్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడతారు.

Image Source: ABP Gallery

మనదేశంలో ఫస్ట్ బెంజ్ కారు ఓనర్ ఎవరో మీకు తెలుసా?

Image Source: ABP Gallery

మెర్సిడెస్ కార్లను మొదటి సారి 1994లో టాటా కంపెనీ ద్వారా భారత్‌కు దిగుమతి చేశారు.

Image Source: ABP Gallery

ఈ కార్లను టాటా మోటార్స్ తమ ఎగ్జిక్యూటివ్స్ కోసం తీసుకువచ్చింది.

Image Source: ABP Gallery

దీంతో ఇవి భారత్‌కు వచ్చిన మొదటి బెంజ్ కార్లుగా నిలిచాయి.

Image Source: ABP Gallery

అది మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ124 మోడల్. ఇవి అప్పట్లో చాలా పాపులర్ కూడా.

Image Source: ABP Gallery

దీన్ని టాటా మోటార్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన పీడీ సింగ్ కొనుగోలు చేశాడు.

Image Source: ABP Gallery

ఇలా చూస్తే ఇండియాలో బెంజ్ సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి పీడీ సింగ్.

Image Source: ABP Gallery

ప్రస్తుతం మనదేశంలో మెర్సిడెస్ కార్ల ధరలు రూ.46 లక్షల నుంచి రూ.3.35 కోట్ల వరకు ఉన్నాయి.