Image Source: ABP Gallery

ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్లు ఇవే!

Image Source: ABP Gallery

2024 ఆగస్టులో టాటాకు సంబంధించి 4,086 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. టాప్‌లో టాటానే ఉంది.

Image Source: ABP Gallery

రెండో స్థానంలో ఉన్న ఎంజీ మోటార్స్‌కు సంబంధించి 1,353 యూనిట్లు అమ్ముడుపోయాయి.

Image Source: ABP Gallery

మూడో స్థానంలో ఉన్న మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు 317 యూనిట్లు అమ్ముడుపోయాయి.

Image Source: ABP Gallery

నాలుగో స్థానంలో ఉన్న బీవైడీ 209 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

Image Source: ABP Gallery

ఐదో స్థానంలో ఉన్న బీఎండబ్ల్యూకు సంబంధించి 159 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి.

Image Source: ABP Gallery

సిట్రోయెన్ 63 యూనిట్లను విక్రయించి ఆరో స్థానంలో నిలిచింది.

Image Source: ABP Gallery

ఏడో స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 48 యూనిట్లు విక్రయించింది.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ అయోనిక్ ఈవీకి సంబంధించి 39 యూనిట్లు అమ్ముడుపోయాయి.

Image Source: ABP Gallery

తొమ్మిదో స్థానంలో ఉన్న వోల్వో 29 యూనిట్లు విక్రయించింది.

Image Source: ABP Gallery

పదో స్థానంలో ఉన్న కియా 18 ఎలక్ట్రిక్ కార్ల యూనిట్లు విక్రయించింది.