నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో ఏపీ ఎంపీలకు మూడు కేంద్ర పదవులు దక్కాయి

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా

1996లో తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా చేయగా, నేడు రామ్మోహన్ నాయుడికి ఛాన్స్

తొలిసారి ఎంపీగా నెగ్గిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి

3 లక్షల పైచిలుకు మెజార్టీతో గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు

ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్‌ రికార్డ్

మోదీ తాజా కేబినెట్‌లో ఏపీ నుంచి చోటు దక్కించుకున్న మూడో ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ

నర్సాపురం నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి ఎంపీగా నెగ్గి కేంద్ర మంత్రి అయ్యారు

ప్రధానిగా మోదీ మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రుల ప్రమాణం ఉంటుంది

ఢిల్లీలో రామ్మోహన్ నాయుడును అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు