కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో యాక్ట్ చేసిన యాంకర్ శ్యామల.

బుల్లి తెరపై యాంకర్ గా పాపులర్ అయ్యి.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ, మూవీ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంటోంది శ్యామలా.

తాజాగా పలు సినిమాల్లోనూ నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. అనసూయకు పోటీని ఇస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన 'మాయా పేటిక' సినిమాలోనూ శ్యామలా నటించింది.

ఆ మూవీని ఫ్రెండ్స్ తో కలిసి చూసింది. ఆ తర్వాత రివ్యూ చెప్పాలని ఫ్రెండ్స్‌ను ఇలా బలవంతం చేసింది.

ఇటీవల 'విరూపాక్ష' సినిమాలో నటించి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.

ఓ పక్క యాంకరింగ్, మూవీ ప్రమోషన్స్, మరో పక్క యాక్టింగ్, యూట్యూబ్ వీడియోస్ తో మొత్తానికి శ్యామల బిజీ బిజీగా గడుపుతోంది.

Image Credits : Syamala/Instagram