సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.



బుల్లితెరపై యాంకర్ గా పలు షోలు చేస్తోన్న అనసూయ వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. 



సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది. 



ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



ఇందులో ఎంతో పద్దతిగా కనిపిస్తోంది అనసూయ. 



లంగావోణీలో అనసూయ అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 



దీంతో ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.



ఆమె ఇన్స్టాగ్రామ్ లో తొలిసారి పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి.