'ది కేరళ స్టోరీ' సినిమాతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అదా శర్మ.

అప్పట్లో వివాదాస్పదంగా మారిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి హిట్ కొట్టింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టింది.

కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్ లో అదా అదరగొట్టింది.

అదా రీసెంట్ గా 'కమాండో' అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ సిరీస్ లో ఆమె భావన రెడ్డి అనే పాత్రలో కనిపించింది.

దేశ రక్షణకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన 'కమాండో'.

'కమాండో' ఈ నెల 11న రిలీజైంది.

Image Credits: Adah Sharma/Instagram

Thanks for Reading. UP NEXT

మోహన్ బాబు యూనివర్సిటీ లో మంచు విష్ణు - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

View next story