టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రాశీ ఖన్నా ఇప్పుడు పారిస్ లో ఉన్నారు.

సినిమా షూటింగ్ కోసం రాశీ ఖన్నా పారిస్ వెళ్ళలేదు. సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.

పారిస్ హోటల్ రూమ్ బాల్కనీలో రాశీ ఖన్నా

నిశీధిలో ఉషోదయం అన్నట్లు రాశీ ఖన్నా మెరిసిపోవడం లేదూ!

హిందీ హీరోయిన్ వాణీ కపూర్, రాశీ ఖన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది తెలిసిన విషయమే. 

వాణీ కపూర్ తో కలిసి పారిస్ ట్రిప్ వేశారు రాశీ ఖన్నా

మహిళా దినోత్సవం సందర్భంగా రాశీ ఖన్నా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి

రాశీ ఖన్నా నటించిన 'ఫర్జీ' వెబ్ సిరీస్ ఆ మధ్య విడుదలైంది. ఇప్పుడు హిందీ సినిమా 'యోధ' చేస్తున్నారు. 

రాశీ ఖన్నా (All Images, Videos Courtesy : Raashi Khanna Instagram)