'మహానటి' కీర్తీ సురేష్ ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు.

ఓ ప్రముఖ ఓటీటీ వేదిక ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి కీర్తీ సురేష్ ముంబై వెళ్లారు.

ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఈ డ్రస్ లో సందడి చేశారు.

కీర్తీ సురేష్ బరువు తగ్గిన తర్వాత బక్కచిక్కారు. ఇప్పుడు సన్నగా, నాజూకుగా ఈ విధంగా ఉన్నారు. 

నానితో కీర్తీ సురేష్ చేసిన లేటెస్ట్ సినిమా 'దసరా' మార్చి 30న విడుదల కానుంది. అది పాన్ ఇండియా సినిమా. 

'దసరా' కాకుండా 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. 

ఇంకా కీర్తీ సురేష్ చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.