Zoo: జూ పార్క్ ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
ABP Desam
Updated at:
07 Jan 2022 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరంగల్ , హన్మకొండ లో జూ పార్క్ ని సందర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ జూ పార్క్ లో దాదాపు 400 రకాల పై చిలుకు వన్యప్రాణులను అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ,ప్రస్తుతం ఉన్న యాభై ఎకరాల జూ పార్క్ ని ఇంకో యాభై ఎకరాలు విస్తరించి మీడియం జూగా తీర్చిదిద్దేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి మీడియం జూ గా తీర్చిదిద్దుతామన్నారు. ఎనిమల్ అడాప్షన్ స్కీం లో భాగంగా ఎన్ఆర్ఐ పుల్ల సుభాష్ తండ్రి పుల్ల శ్రీనివాస్ ఎలుగుబంటిని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు