Vijayawada Durga Temple : బెజవాడ గుడి అభివృద్ధికి రూ. 70 కోట్లిచ్చిన ఏపీ సర్కార్ | ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2022 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబెజవాడ అంటే అందరికీ గుర్తొచ్చేది దుర్గమ్మవారే. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి దర్శనం కోసం నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఏటా ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు.. ఇక్కడ Special attraction. అయితే నవరాత్రి ఉత్సవాల కోసం Vijayawada temple అధికారులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ రూ. 70 కోట్లను కేటాయించింది. ఈ నిధులను ఉపయోగించుకునేందుకు మాస్టర్ ప్లాన్ ను అమలులోకి తీసుకురానున్నారు. Indrakeeladriలో నిర్మాణాలపై అధికారుల కార్యచరణ వివరాల కోసం దేవస్థానం EO Brahmarambaతో మా ప్రతినిధి హరీశ్ స్పెషల్ ఇంటర్వూ