సికింద్రాబాద్ పరిధిలో సోమవారం 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. సాంకేతిక కారమాలు, ట్రాక్ మరమ్మతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రోజూ దక్షిణ మధ్య రైల్వే 79 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుతుంది. అయితే అందులో 36 సర్వీసులు జనవరి 17 రద్దు చేసింది.


లింగంపల్లి-హైదరాబాద్(9 సర్వీసులు)
47129,47132,47133,47135,47136,47137,47139,47138,47140
హైదరాబాద్-లింగంపల్లి(9 సర్వీసులు)
47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120
ఫలక్ నుమా-లింగంపల్లి(8 సర్వీసులు)
 47153,47164,47165,47216,47166,47203,47220,47170
లింగంపల్లి-ఫలక్ నుమా(8 సర్వీసులు)
47176,47189,47186,47210,47187,47190,47191,47192
సికింద్రాబాద్-లింగంపల్లి(1 సర్వీస్)
47150
లింగంపల్లి-సికింద్రాబాద్(1 సర్వీస్)
47195














 


Also Read: Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం


Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..


Also Read: Crime News: హైదరాబాద్‌‌లో బ్యూటీషియన్ దారుణహత్య.. ప్రియుడితో సహజీవనం, ఆపై ఫ్లాట్‌లో శవమై కనిపించిన యువతి


Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం


Also Read: KTR Tweet: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


Also Read: Bhadradri Kothagudem: ఓపెనింగ్‌ ఊరుకోనివ్వదు.. క్లోజింగ్‌ నిద్రపోనివ్వదు.. దీనికి అలవాటు పడితే జీవితాలే నాశనం!


Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి