Telugu News Today: 


వాటర్‌ వార్‌


తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు సాగాయి. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బొత్స కవర్‌ డ్రైవ్


ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలన్న విధానంపై వైసీపీ యూటర్న్ తీసుకుంది. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కడియం వర్సెస్‌ కోమటి రెడ్డి 


తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఇరు పక్షాల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. కడియం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సెంటర్ ఎక్కడో చూసుకున్నారా?


ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 14న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సాయంత్రమే ప్రోగ్రామ్


తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి