మేరట్.. మేజర్ ధ్యాన్ చంద్ కర్మస్థలం. దేశంలోని అతి పెద్ద క్రీడా పురస్కారానికి ధ్యాన్ చంద్ పేరే పెట్టాం. ఇప్పుడు ఈ క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఆయనకే అంకిమితమిస్తున్నాం. క్రీడా పరికరాల తయారీలో మన దేశం మరింత స్వావలంబన సాధించాలి. ఇతర రంగాలలానే క్రీడలకు కూడా తగిన ప్రోత్సాహం అందిస్తున్నాం. దేశ యువతకు అంతర్జాతీయ క్రీడా సేవలను రూ.700 కోట్లతో నిర్మిస్తోన్న ఈ యూనివర్సిటీ అందించనుంది. ప్రతి ఏడాది 1000కు పైగా బాలబాలికలు ఇక్కడి నుంచి పట్టభద్రులై బయటకి వెళతారు.  గత పాలకుల రాజ్యంలో నేరస్థులు వారికి ఇష్టమొచ్చినట్టుగా ఆడుకున్నారు. అక్రమాలపై టోర్నమెంట్లు నిర్వహించుకునేవారు. కానీ అలాంటి నేరస్థులను జైల్లో వేసి యోగి ప్రభుత్వ ఒక ఆట ఆడుకుంటోంది.                                                   - ప్రధాని నరేంద్ర మోదీ