అలీపూర్ ప్రమాదం చాలా బాధాకరం. అధికార యంత్రాంగం ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విషాద సమయంలో దిల్లీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంది.మృతుల ఆత్మకు శాంతి కలగాలని, క్షతగాత్రులు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి