పంజాబ్‌లో మెజార్టీతో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేం ముందు నుంచి చెబుతున్నాం. ఎన్నో దశాబ్దాల పాటు పంజాబ్‌ను పాలించిన పార్టీ ఇప్పుడు ఆప్ దెబ్బకు షేక్ అవుతోంది. భవిష్యత్తులో భాజపాను సవాల్ చేసే ప్రధాన ప్రత్యర్థిగా కేజ్రీవాల్ నిలుస్తారు. ఆప్.. కాంగ్రెస్‌ను రీప్లేస్ చేస్తోంది.                                                         - రాఘవ్ చద్దా, ఆమ్‌ఆద్మీ పంజాబ్ కో ఇన్‌ఛార్జ్