అన్వేషించండి

Stock Market Today: ఆద్యంతం ఒడుదొడుకులే! లాభాల్లోంచి నష్టాలకు మళ్లిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell on 14 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్ల నష్టంతో 15,732, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిశాయి.

Stock Market Closing Bell on 14 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు బేర్స్‌ గ్రిప్‌లోకి వెళ్లడంతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలేమీ కనిపించడం లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 42 పాయింట్ల నష్టంతో 15,732, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిశాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 52,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,495 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 52,459 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఓపెనింగ్‌లో 300 పాయింట్ల నష్టపోయిన సూచి ఆ తర్వాత పుంజుకొని 100 పాయింట్లు లాభపడింది. ఆఖర్లో మళ్లీ పతనమై 153 పాయింట్ల నష్టంతో 52,693 వద్ద ముగిసింది. 

NSE Nifty

సోమవారం 15,774 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,674 వద్ద ఓపెనైంది. 15,659 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,858 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 42 పాయింట్ల నష్టంతో 15,732 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరు నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,180 వద్ద మొదలైంది. 33,123 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,618 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 94 పాయింట్ల నష్టంతో 33,311 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎం అండ్‌ ఎం, సిప్లా షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, ఇండస్‌ ఇండ్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. పవర్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఫార్మా, మెటల్‌, ఐటీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపెక్కాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget