search
×

Stock Market News: ఎరుపెక్కిన మార్కెట్లు! 16,500 దిగువకు నిఫ్టీ!

Stock Market Closing Bell 26 July 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 147 పాయింట్ల నష్టంతో 16,483 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద క్లోజయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 26 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా ఫెడ్‌ సమీక్ష, వడ్డీరేట్ల పెంపు వంటి ఈవెంట్లు ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 147 పాయింట్ల నష్టంతో 16,483 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.76గా ఉంది.

BSE Sensex

క్రితం సెషన్లో 55,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,834 వద్ద లాభాల్లో మొదలైంది. 55,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,834 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 16,631 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,632 వద్ద ఓపెనైంది. 16,463 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 147 పాయింట్ల నష్టంతో 16,483 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లోనే ముగిసింది. ఉదయం 36,688 వద్ద మొదలైంది. 36,334 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 317 పాయింట్ల నష్టంతో 36,408 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా తప్ప మిగతా రంగాల సూచీలన్నీ నేల చూపులు చూశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు తీవ్ర నష్టాల్ని చవిచూశాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

Published at : 26 Jul 2022 03:53 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

టాప్ స్టోరీస్

Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు

Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్

Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్