ఈ రోజు ద్రోణి తూర్పు విదర్భ నుండి, మరాత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు..



సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది.



దిగువ స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.



పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన నమోదయ్యే ఛాన్స్



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఏపీలో మరో మూడు రోజుల పాటు 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్



పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా ఏపీ వైపుగా వీస్తున్నాయి



అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, ఉభయ గోదావరి, గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో