శ్రీకాకుళం జిల్లా మందసలో ఎలుగుబంట్లు భయకంపితులను చేశాయి.
ABP Desam

శ్రీకాకుళం జిల్లా మందసలో ఎలుగుబంట్లు భయకంపితులను చేశాయి.



ABP Desam

మందస మండలం సువర్ణపురం గ్రామంలో 3 ఎలుగుబంట్లు సంచారం



ఒకేసారి మూడు ఎలుగుబంట్లును చూసి వణికిపోయిన ప్రజలు
ABP Desam

ఒకేసారి మూడు ఎలుగుబంట్లును చూసి వణికిపోయిన ప్రజలు



ABP Desam

శివాలయం వద్ద భక్తులను హడలెత్తించిన ఎలుగుబంట్లు



ABP Desam

బతుకు జీవుడా అంటూ పరుగులు తీసిన ప్రాణాలు కాపాడుకున్న భక్తులు



ABP Desam

గ్రామస్తుల అరుపులతో పరుగులు తీసి బీభత్సం సృష్టించిన ఎలుగుబంట్లు



ABP Desam

అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు.