విరాట్‌ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు.

ఈసారి సాధించింది మైదానంలో కాదు!

ట్విటర్లో 50 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయి దాటేశాడు.

ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌ కోహ్లీ.

సోషల్‌ మీడియాలో విరాట్‌కు మస్తు ఫాలోయింగ్‌ ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 211 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

క్రీడాకారుల్లో రొనాల్డో (450M), మెస్సీ (333M) తర్వాతి స్థానం కోహ్లీదే.

ప్రపంచంలో సోషల్‌ మీడియా ఫాలోవర్లు ఎక్కువున్న క్రికెటర్‌ కోహ్లీ.

ఆసియాకప్‌లో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

అఫ్గాన్‌ మ్యాచులో 71వ సెంచరీ కొట్టేశాడు.