హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది

గురువారం ప్రమాదానికి గురైన ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు

ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది

ఈ ప్రమాదంలో ఆమె చేతికి బలమైన గాయం అయ్యందని, చేతి ఎముకలు విరిగినట్టు ఆమె భర్త తెలిపారు

అంతేకాదు దివ్యాంక గాయానికి సంబంధించిన ఎక్స్‌రేను కూడా షేర్‌ చేశాడు

దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు బుల్లితెర నటీనటులు పోస్ట్స్‌ చేస్తున్నారు

దివ్యాంక త్రిపాఠి 'యే హై మొహబ్బతీన్‌' సీరియల్‌తో గుర్తింపు పొందింది

ఈ సీరియల్‌ తెలుగులో 'మనసు పలికే మౌనగీతం' పేరుతో డబ్‌ అయ్యింది

దీంతో తెలుగులోనూ దివ్యాంక త్రిపాఠి మంచి గుర్తింపు పొందింది

Image Source: All Image Credit: divyankatripathidahiya/Instagram

దివ్యాంక తన కెరీర్‌లో పలు టీవీ సీరియల్స్‌తోపాటు రియాలిటీ షోలోనూ పాల్గొంది.

Thanks for Reading. UP NEXT

హద్దులు చెరిపేసిన ‘జానకి’ - ప్రియాంక జైన్ లేటెస్ట్ వీడియో చూస్తే షాకవుతారు!

View next story