టాప్ ట్రెండింగ్ సీరియల్ కార్తీక దీపం సీక్వెల్లో లేడీ విలన్ జ్యోత్స్నగా సూపర్ ఛాన్స్ కొట్టేశారు. పార్ట్ 1 మెయిన్ విలన్ కంటే సూపర్ విలనిజం ప్రదర్శిస్తున్నారు.
సీరియల్ క్రేజ్ను బట్టి విలన్లకు రోజుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుండగా... గాయత్రి కూడా అదే రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని అంచనా.