తెలంగాణ చిహ్నంపై వివాదం రాజుకుంది
ABP Desam

తెలంగాణ చిహ్నంపై వివాదం రాజుకుంది



రాజముద్ర మార్పుపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు
ABP Desam

రాజముద్ర మార్పుపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు



సోషల్ మీడియాలో తిరుగుతోన్న నమూన చిహ్నం
ABP Desam

సోషల్ మీడియాలో తిరుగుతోన్న నమూన చిహ్నం



ప్రస్తుత అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంది
ABP Desam

ప్రస్తుత అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంది



ABP Desam

బయటి సర్కిల్‌ గోధుమ(గోల్డ్ కలర్‌), లోపలి వృత్తం చిలకపచ్చ రంగులో ఉంది.



ABP Desam

సర్కిల్స్‌ పైభాగంలో తెలంగామ ప్రభుత్వమని ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషలో రాశారు.



ABP Desam

మధ్య సర్కిల్‌లో కాకతీయ కళా తోరణం, దాంట్లో చార్మినార్ సింబల్‌ ఉంది.



ABP Desam

ఈ రెండు సింబల్స్‌పై మూడు సింహాల చిహ్నం ఉంది. లోపలి సర్కిల్‌ దిగువన సత్యమేవ జయతే అని రాసి ఉంది.



ABP Desam

ఈ రాజముద్రను ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించారు.



ABP Desam

బంగారు తెలంగాణను గుర్తుచేసేందుకు బంగారు వర్ణంతో వలయం ఉంటుంది.



ABP Desam

శాంతికి గుర్తుగా లోగోను పచ్చని రంగులో ఉంచారు.