Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మరో విజయం దక్కింది.

Image Source: BCCI/IPL

ఆదివారం రాత్రి పంజాబ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో విజయం సాధించింది.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI/IPL

గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Image Source: BCCI/IPL

అనంతరం గుజరాత్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: BCCI/IPL

చివర్లో రాహుల్ తెవాటియా (36: 18 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Image Source: BCCI/IPL

దీంతో గుజరాత్ ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Image Source: BCCI/IPL

సాయి కిశోర్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Image Source: BCCI/IPL

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది.

Image Source: BCCI/IPL

పంజాబ్ కింగ్స్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.