మరణం గురించి భగవద్గీతలో ముఖ్యమైన పాయింట్లు ఇవే

Published by: RAMA

ఆత్మ శాశ్వతం

ఆత్మకు చావు పుట్టుక ఉండదు ..ఆత్మ శాశ్వతం

ఆత్మ మారదు

శరీరం మారుతుంది..జీవుడు ఓ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరిస్తాడు

మరణం తప్పదు

ఎంత గొప్పగా బతికినా, దుర్భరంగా జీవించా ప్రతి జీవికి మరణం సహజం, తప్పనిది తప్పించుకోలేనిది

పునర్జన్మ తథ్యం

మానవుడు కొత్త దుస్తులు ధరించినట్టే ఆత్మ కూడా కొత్త శరీరం ధరిస్తుంది..పునర్జన్మ ఉంటుంది

చావంటే భయం ఎందుకు

ధీరులు ఎప్పుడూ మరణానికి భయపడరు..జ్ఞానం ఉన్నవారు దీన్నో మార్గంగా చూస్తారు

ఏడవొద్దు

మరణం మీద శోకం తగదు..ఎందుకంటే ఆత్మకు ఎలాంటి హాని జరగదు

ఇదీ వాస్తవం

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన విషయాలివి