పద్మ పురాణం ప్రకారం జీవులను 3 భాగాలుగా విభజించారు అవి జలచరాలు, స్థలచర, నభచర జీవులు
జలజ నవ లక్షాణి, స్థావర లక్ష వింశతి, కృమయో రుద్ర సంఖ్యకః। పక్షినాం దశ లక్షణం, త్రిన్శల్ లక్షాని పశవ:, చతుర లక్షాని మానవ:
ఈ శ్లోకంలో 20 లక్షల స్థావరాలు అంటే చెట్లు , మొక్కలు అని చెప్పారు. 9 లక్షల నీటి జీవాలు, 10 లక్షల పక్షులు ఉన్నాయి.
30 లక్షల పశువులు, 11 లక్షల కీటకాలు ఇతర 4 లక్షలు దేవతలు, రాక్షసులు, దానవులు, మానవ జాతులు ఉన్నాయి.
పద్మ పురాణం ప్రకారం దాదాపు 4 లక్షల సార్లు ఆత్మ మానవ యోనిలో ప్రవేశిస్తుంది. ఆమెకు పితృ లేదా దేవ యోని లభిస్తుంది.
కర్మగతి ప్రకారం మొదట ఆత్మ వృక్షం, తర్వాత జలచర , క్రిమి యోని, పక్షి యోని, పశు యోని చివరకు గోవు శరీరం చివరిగా మనుష్య యోనిలో చేరుతుంది.
మానవ జన్మలో చెడు పనులు చేసినప్పుడు తిరిగి నీచ యోనిలో జన్మిస్తాడు. దీనిని దుర్గతి అని పిలుస్తారు.