మహిళలను అనుమతించరు.
అంత్యక్రియలు ఎందుకు నిర్వహించనీయరు?
బాధను అదుపులో ఉంచుకోలేరు
బలహీన మనస్సు కలిగిన స్త్రీలను ఈ శక్తులు తమ ఆధీనంలోకి తెచ్చుకోగలవు.
. మహిళలను శ్మశాన వాటికకు వెళ్ళడానికి అనుమతించరు.
ఇలాంటి పరిస్థితిని చూసి ఆత్మ కూడా క్షోభను అనుభవిస్తుందట
బలహీనంగా ఉండే స్త్రీలు శ్మశానానికి వెళితే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది
మహిళలకు గుండు చేయించుకోవడం శుభం కాదు..ఇది కూడా ఓ కారణం