పద్మ పురాణం ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి

ఇందులో మనిషి జన్మ అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు

Published by: RAMA

మనిషికి తన కర్మల ప్రకారం... వచ్చే జన్మ లభిస్తుంది.

ఈ విధంగా మోక్షం వచ్చే వరకు జనన మరణాల చక్రం కొనసాగుతుంది.

గరుడ పురాణం ప్రకారం ఓ వ్యక్తి మానవ రూపంలో 4 లక్షల సార్లు జన్మిస్తాడు...

పుణ్యంమాత్రమే చేస్తే రెండు సార్లే మనిషిగా జన్మిస్తాడు

మనిషి జన్మ ఎత్తి నీచపు పనులు చేస్తే

మళ్ళీ మళ్లీ మనిషిగా జన్మించడమేకాదు..దారుణమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది

అత్యుత్తమమైనది మనిషి జన్మను అని భావిస్తారు

పుణ్యం చేసే అవకాశం లభిస్తుంది, దీనివల్ల మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి.

మానవ యోనిలో 4 లక్షల సార్లు జన్మించిన తర్వాత

పితృదేవతలుగా మారుతారు

పురాణాలలో చెప్పినట్టు

ఆత్మహత్య చేసుకుంటే వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి.

ఆత్మహత్య చేసుకోవడం వల్ల జన్మ-మరణాల చక్రం దెబ్బతింటుంది.

అలాంటి ఆత్మకు ఎప్పటికీ శాంతి లభించదు.