ABP Desam


రథసప్తమి: సూర్య కిరణాల్లో 7రంగుల ద్వారా చికిత్సా పద్ధతి


ABP Desam


ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28న వచ్చింది. ఈ రోజు సూర్యారాధనకు అత్యంత శ్రేష్ఠమైన రోజు..


ABP Desam


సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయి...వీటి ఆధారంగా చికిత్సా పద్ధతి ప్రవేశపెట్టారు


ABP Desam


నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది


ABP Desam


శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది, కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది


ABP Desam


నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది


ABP Desam


ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు


ABP Desam


సూర్య నమస్కారాల వల్ల సూర్య కిరణాలు మన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేస్తాయి


ABP Desam


సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది


ABP Desam


వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అది తెలుసుకోవడమే విజ్ఞానం
Images Credit: Pinterest