ABP Desam


కార్యసిద్ధి మంత్రం పఠిస్తే జరగని పని ఉండదు


ABP Desam


ఆంజనేయుడికి సీతాదేవి చెప్పిన కార్యసిద్ధి మంత్రం జపిస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా పూర్తవుతుందని చెబుతారు పండితులు


ABP Desam


ఈ మంత్రాన్ని రోజుకి 1110 సార్లు 40 రోజుల పాటు జపించాలి


ABP Desam


త్వమస్మిన్ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమాన్ యత్నమాస్థాయ
దుఃఖక్షయకరో భవ!!


ABP Desam


ఇది చాలా ప్రసిద్ధి మంత్రం


ABP Desam


అశోకవనంలో సీతమ్మను కలసినప్పుడు ఆంజనేయుడికి చెప్పిన మంత్రం ఇది


ABP Desam


ఈ పని చేయడంలో తగినవాడవు నువ్వే...అందుకు హనుమా! సరైన ప్రయత్నం నువ్వే చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది సీతమ్మ


ABP Desam


ఈ మంత్రాన్ని పఠిస్తే కష్టంతీరుతంది, కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం


ABP Desam


ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం పూట పఠించడం ప్రారంభించాలి



హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి



ఈ మంత్ర పఠనం ద్వారా ఈతిబాధలు , శత్రుభయాలు తొలగిపోతాయి
Images Credit: Pinterest