బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది.

నేడు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికం అవుతోంది

రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నవంబర్ 1 నుంచి తెలంగాణలో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలున్నాయి.

అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే ఉంటుంది.

విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలున్నాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3న చలి గాలులు

అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి.