త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి.

అక్టోబర్ 9 నుంచి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ వరకు వ్యాపించి ఉంది

విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు

తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని అక్కడక్కడ వర్షాలు పడతాయి

వర్ష సూచనతో తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో నేడు మోస్తరు వానలు