2014లో తొలిసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసేటప్పుడు ఆకుపచ్చ, ఎరుపు రంగు జోధ్పురి బంధేజ్ తలపాగా ధరించారు.