Image Source: Instagram

పవిత్ర లోకేష్‌తోపాటు చాలామంది కన్నడ భామలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వారెవరో చూసేయండి.

రష్మీక మందన్నా (హీరోయిన్)

నభా నటేష్ (హీరోయిన్)

ప్రియమణి (హీరోయిన్/క్యారెక్టర్ ఆర్టిస్ట్/‘ఢీ’ షో జడ్జ్)

శ్రీలీలా (నటి)

పూజా హెగ్డే (హీరోయిన్)

కృతి శెట్టి (హీరోయిన్)

ప్రణిత సుభాష్ (హీరోయిన్)

శ్రద్ధా శ్రీనాథ్ (హీరోయిన్)

పవిత్ర లోకేష్(క్యారెక్టర్ ఆర్టిస్ట్)

సౌందర్య(దివంగత హీరోయిన్)

అన్నట్లు, ఐశ్వర్య రాయ్‌‌ది కూడా కర్ణాటకాయే. అయితే, ఆమె తెలుగులో నేరుగా సినిమాలు చేయలేదు.

All Images Credit: Instagram