రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్.

ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి.

విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

రీసెంట్ గా ధనుష్ నటించిన 'మారన్' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది.

అలానే మారుతి-ప్రభాస్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.