మామిడి పండు రసం జుర్రిన మహానటి బ్యూటీ

అందాల తార కీర్తి సురేష్ మామిడి పండు రుచిని ఆస్వాదించింది.

చక్కగా మగ్గిన మామిడి పండును తెచ్చుకుంది.

జుట్టును సరి చేసుకుని మామిడి రసం రుచి చూసింది.

మామిడి పండు తింటూ మూమరచిపోయింది.

టెంకను సైతం వదలకుండా రసాన్ని లాగేసింది.

ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుని తిన్నది.

Photos & Video Credit: Keerthy Suresh/Instagram