కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది.

ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' భారీ సక్సెస్ అయింది. 

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. కియారాకు సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫొటోలు మీకోసం..

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటోలు