భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రొఫెషనల్ ట్రక్ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన యోగితా రఘువంశీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతదేశంలో ట్రక్ డ్రైవింగ్ ను చాలా కాలం పాటు పురుషుల వృత్తిగా ఉంది.

Image Source: pexels

యోగితా రఘువంశీ ఈ ఆలోచన మార్చేశారు.

Image Source: pexels

ఆమె కేవలం ఒక డ్రైవర్ మాత్రమే కాదు, LL.B పట్టా పొందిన క్వాలిఫైడ్ న్యాయవాది.

Image Source: pexels

ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్త అకాల మరణం చెందడంతో తప్పని పరిస్థితుల్లో ట్రక్ డ్రైవర్‌గా మారారు.

Image Source: pexels

వకీలు వృత్తిలో ప్రారంభంలో వచ్చే సంపాదన పిల్లల చదువులకు, కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో లారీ స్టీరింగ్ పట్టాలని నిర్ణయించుకున్నారు.

Image Source: pexels

ఆమె ఎన్నో అవహేళనలను, సామాజిక అడ్డంకులను ,తోటి డ్రైవర్ల వింత చూపులను తట్టుకుని నిలబడ్డారు.

Image Source: pexels

సుమారు ఒక సంవత్సరం శిక్షణ పొందిన తర్వాత, 2004లో అధికారికంగా ట్రక్కు నడపడం ప్రారంభించారు.

Image Source: pexels

ఏకంగా 10 నుంచి 14 చక్రాలు గల భారీ ట్రక్కులను దేశంలోని మారుమూల హైవేలపై అనాయాసంగా నడుపుతారు.

Image Source: pexels

భోపాల్‌ను నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కేరళ వంటి సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేస్తూ వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తారు.

Image Source: pexels

ఆమె కుమార్తె ఇంజనీరింగ్ పూర్తి చేయగా, కుమారుడు కూడా ఉన్నత చదువులు అభ్యసించాడు.

Image Source: pexels