ఐసీసీ భవిష్య ప్రణాళికను వెలువరించింది. దశాబ్ద కాలంలో జరిగే మెగా టోర్నీలు, ఆతిథ్య దేశాల వివరాలను ప్రకటించింది. తెలుపు బంతి క్రికెట్కు సంబంధించి కొన్ని అనూహ్య నిర్ణయాలు వెల్లడించింది.
భారత్ ఐసీసీ వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీలకు వేదిక కానుంది.
2024 నుంచి 2031 వరకు జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీల గురించి ఐసీసీ వివరించింది. 8 కొత్త టోర్నీలు, 12 వేర్వేరు ఆతిథ్య దేశాలు, ఛాంపియన్స్ ట్రోఫీ అధికారికంగా పునరాగమనం చేసిందని వెల్లడించింది.