ఫోర్బ్స్ భారత్లో ఉన్న ధనవంతుల జాబితాను ఏటా విడుదల చేస్తుంది.
ఫోర్బ్స్ 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది.
ఫోర్బ్స్ విడుదల చేసిన భారత్లోనే వంద మంది ధనవంతుల్లో తెలుగు వారు ఉన్నారు
భారత్లోని కోటీశ్వరులలో ఆరుగురు తెలుగు వారు చోటు సంపాదించారు.
దేశవ్యాప్తంగా చూసుకుంటే ముకేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రకారం ముకేష్ అంబానీ నికర సంపద రూ. 9.32 లక్షల కోట్లు
25వ స్థానంలో దివీస్ ల్యాబొరేటరీ అధినేత మురళి విజయ్(88,800కోట్లు) ఉన్నారు.
70వ స్థానంలో మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీవీ రెడ్డి, పీపీ కృష్ణారెడ్డి ఉన్నారు.
83వ స్థానంలో జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు ఉన్నారు.
86వ స్థానంలో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్సి రెడ్డి ఉన్నారు.
89వ స్థానంలో హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి నిలిచారు.
91వ స్థానంలో రెడ్డీస్ ఫ్యామిలీకి చెందిన కే సతీష్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.