ప్రముఖ హిందీ టీవీ పర్సనాలిటీ అంకితా లోఖండే నేటితో 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.



జీటీవీ వచ్చిన సీరియల్ ‘పవిత్ర రిష్తా’తో తనకు మంచి పేరు వచ్చింది.

2009 నుంచి 2014 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది.

అలాగే పలు రియాలిటీ షోల్లో కూడా కనిపించింది.

2018లో టీవీ కెరీర్ నుంచి బ్రేక్ తీసుకుంది.

పూర్తి స్థాయిల్లో సినిమా అవకాశాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

‘మణికర్ణిక’, ‘బాఘీ 3’ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ సినిమాలో నటిస్తుంది.

‘పవిత్ర రిష్తా’లో తన పాత్రకు అంకిత ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.

2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది.